ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాజ్‌కోట్‌ చేరిన ఇంగ్లండ్‌ జట్టు

ABN, Publish Date - Feb 13 , 2024 | 05:29 AM

రెండో టెస్టు ముగిశాక సుదీర్ఘ విరామం లభించడంతో ఇంగ్లండ్‌ జట్టు అబుధాబికి వెళ్లింది. వారం రోజులపాటు అక్కడి తమ శిబిరంలో సేద తీరడంతో పాటు...

రాజ్‌కోట్‌: రెండో టెస్టు ముగిశాక సుదీర్ఘ విరామం లభించడంతో ఇంగ్లండ్‌ జట్టు అబుధాబికి వెళ్లింది. వారం రోజులపాటు అక్కడి తమ శిబిరంలో సేద తీరడంతో పాటు క్రికెటర్లు గోల్ఫ్‌ సైతం ఆడారు. అయితే ఈనెల 15 నుంచి జరిగే మూడో టెస్టు కోసం స్టోక్స్‌ సేన తిరిగి భారత్‌లో అడుగుపెట్టింది. సోమవారం సాయంత్రం వీరంతా రాజ్‌కోట్‌కు చేరుకున్నా రు. అలాగే మంగళవారం నుంచి ఇక్కడి ఎస్‌సీఏ స్టేడియంలో సాధన ఆరంభించనుంది.

Updated Date - Feb 13 , 2024 | 05:29 AM

Advertising
Advertising