ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గజవాహన సేవలో మన్యంకొండ వేంకటేశ్వరస్వామి

ABN, Publish Date - Feb 20 , 2024 | 11:17 PM

మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాలలో భాగంగా మంగళవారం ఆలయంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి గజవాహన సేవలో ఊరేగారు.

గజవాహన సేవలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి

మహబూబ్‌నగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 20 : మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాలలో భాగంగా మంగళవారం ఆలయంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి గజవాహన సేవలో ఊరేగారు. ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్‌ కుమార్‌, అర్చకులు, స్వామివారిని అలంకరించి అభిషేకాలు పూజలు చేశారు. అనంతరం పల్లకిలో గ్రామోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస రాజు, అడిషనల్‌ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్‌, ఆలయ వంశపార ధర్మకర్త రామకృష్ణ, సూపరింటెండెంట్‌ నిత్యానందం, ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:17 PM

Advertising
Advertising