ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: తల్లి సహా మరో మహిళను నరికేసిన సైకో.. పోలీసుల హై అలర్ట్..

ABN, Publish Date - Jan 05 , 2024 | 09:16 AM

తల్లి సహా మరో మహిళను ఓ వ్యక్తి నరికేశాడు. పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రేగొండ మండలం తిరుమలగిరిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు.

జయశంకర్ భూపాలపల్లి : తల్లి సహా మరో మహిళను ఓ వ్యక్తి నరికేశాడు. పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రేగొండ మండలం తిరుమలగిరిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కంచరకుంట్ల రాజిరెడ్డి అనే వ్యక్తి సైకో మాదిరిగా మారి అర్ధరాత్రి తల్లి హైమ(60)తో సహా మరో మహిళ ఊకంటి జ్యోతి (50)ని నరికేశాడు. తల్లి అక్కడికక్కడే మృతి చెందగా.. జ్యోతి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పోలీసులు సైకో కోసం గాలిస్తున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని తిరుమలగిరి గ్రామస్తులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - Jan 05 , 2024 | 09:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising