ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కిరాణ దుకాణంలో చోరీ

ABN, Publish Date - Feb 29 , 2024 | 12:29 AM

మండల కేంద్రంలోని రాంనగర్‌కాలనీలో ఓ కిరాణం దుకాణంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు.

ఆత్మకూరు(ఎం) ఫిబ్రవరి 28: మండల కేంద్రంలోని రాంనగర్‌కాలనీలో ఓ కిరాణం దుకాణంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన పైళ్ల దామోదర్‌రెడ్డి తన కిరాణం దుకాణాన్ని రాత్రి 10గంటలకు మూసివేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం వచ్చి దుకాణం తీయడానికి రాగా తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా గల్లపెట్టెలో ఉన్న సుమారు రూ.60 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్‌ఐ డి.నాగరాజు తోపాటు క్లూస్‌ టీం బృందం సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 12:29 AM

Advertising
Advertising