ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

క్వింటా పసుపు రూ.15,025

ABN, Publish Date - Mar 01 , 2024 | 04:26 AM

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం బద్దం సంతోష్‌ అనే రైతు అనే రైతు తీసుకొచ్చిన పసుపు రికార్డు స్థాయిలో

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో రికార్డుస్థాయి ధర

ఖిల్లా (నిజామాబాద్‌), ఫిబ్రవరి 29: నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం బద్దం సంతోష్‌ అనే రైతు అనే రైతు తీసుకొచ్చిన పసుపు రికార్డు స్థాయిలో క్వింటా రూ.15,025లు పలికింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర. అయితే సంతోష్‌ క్వింటాలున్నర పసుపు తీసుకురాగా దానికి మాత్రమే ఈ ధర లభించింది. మిగిలిన రైతుల పసుపు క్వింటా రూ.8 వేల నుంచి రూ.11,500 మధ్య ధర పలికింది. కొంతమందికి రూ.14,611 వరకు ధర పలికింది. కాగా, గురువారం మార్కెట్‌కు మొత్తం 7,500 క్వింటాళ్ల పసుపు అమ్మకానికి వచ్చింది. మార్కెట్‌లో సరాసరి మోడల్‌ రేటు ప్రకారం ధర వస్తుందని కార్యదర్శి వెంకటేశం తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 04:26 AM

Advertising
Advertising