ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గుర్తుతెలియని వాహనం ఢీకొని కొండగొర్రె మృత్యువాత

ABN, Publish Date - Mar 09 , 2024 | 12:22 AM

గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో కొండ గొర్రె మృతి చెందిన ఘటన ధారూరు సమీపంలోని కత్వ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. డీఎ్‌ఫఆర్వో జగన్‌మోహన్‌, ధారూరు బీట్‌ ఆఫీసర్‌ నరేష్‌ తెలిపిన ప్రకారం..

ధారూరు, మార్చి 8 : గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో కొండ గొర్రె మృతి చెందిన ఘటన ధారూరు సమీపంలోని కత్వ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. డీఎ్‌ఫఆర్వో జగన్‌మోహన్‌, ధారూరు బీట్‌ ఆఫీసర్‌ నరేష్‌ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కేరెల్లి వైపు నుంచి కొండ గొర్రె రోడ్డుపై పరిగెత్తుకుంటూ ధారూరు వైపు వెళ్తోంది. ఈక్రమంలో ధారూరు నుంచి వికారాబాద్‌ వైపు ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం(బైక్‌) ధారూరు సమీపంలోని కత్వ వద్ద కొండ గొర్రెను బలంగా ఢీకొంది. దాంతో చాతీ, కాళ్ల భాగంలో బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆనంద్‌ మృతిచెందిన కొండగొర్రెను పరిశీలించారు. పశువైద్య సిబ్బందితో పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - Mar 09 , 2024 | 12:22 AM

Advertising
Advertising