ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్కూల్‌ విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

ABN, Publish Date - Feb 12 , 2024 | 11:40 PM

వికారాబాద్‌ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థి జూబేర్‌ను పాఠశాలలో ఉపాధ్యాయుడు నర్సింహులు చితకబాదాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జుబేర్‌

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు

  • చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్‌

వికారాబాద్‌, ఫిబ్రవరి 12: వికారాబాద్‌ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థి జూబేర్‌ను పాఠశాలలో ఉపాధ్యాయుడు నర్సింహులు చితకబాదాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు బాలున్ని వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం వికారాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైతన్య స్కూల్‌ నుంచి టీచర్‌ నర్సింహులుపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే తొలగించాలని స్కూల్‌ వద్ద ఆందోళన చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 11:40 PM

Advertising
Advertising