ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధరణి పోర్టల్ బాధితులకు శుభవార్త..

ABN, Publish Date - Mar 01 , 2024 | 09:22 AM

హైదరాబాద్: ధరణి పోర్టల్ బాధితులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పేరుకుపోయిన ధరణి అప్లికేషన్ల పరిస్కారం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం శుక్రవారం నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది.

హైదరాబాద్: ధరణి పోర్టల్ బాధితులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పేరుకుపోయిన ధరణి అప్లికేషన్ల పరిస్కారం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం శుక్రవారం నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. త్వరలోనే ధరణి స్థానంలో పకడ్బందిగా భూమాత పోర్టల్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 09:22 AM

Advertising
Advertising