ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వేల కోట్లు ఎగ్గొట్టడానికి జగన్ రూ. 70 కోట్ల డ్రామా

ABN, Publish Date - Feb 14 , 2024 | 10:12 AM

అమరావతి: అప్పుల కోసం తప్పులు.. చేసిన అప్పులు ఎగ్గొట్టడం కోసం తప్పులు.. ఇదీ జగన్ సర్కార్ పడుతున్న తిప్పలు. ఈసారి ఏకంగా భారీ ఇంద్రజాలం చేశారు.

అమరావతి: అప్పుల కోసం తప్పులు.. చేసిన అప్పులు ఎగ్గొట్టడం కోసం తప్పులు.. ఇదీ జగన్ సర్కార్ పడుతున్న తిప్పలు. ఈసారి ఏకంగా భారీ ఇంద్రజాలం చేశారు. అమరావతిని చిట్టడవిలా మార్చేసిన జగన్ ప్రభుత్వం అక్కడ నిర్మాణమే పూర్తి కానీ భవనాల్లో అధికారులు నివశిస్తున్నారని, దీని కోసం సీఆర్డీయేకు రూ. 70 కోట్లు అద్దె రూపంలో కట్టామని ఒక అబద్దాల కథ అల్లింది. ఆ రూ. 70 కోట్లు విడుదల చేస్తూ నిన్న (మంగళవారం) ఒక తప్పుడు జీవో కూడా విడుదల చేసింది. ఇదంతా బ్యాంకులకు చెల్లించాల్సిన రూ. 12 వందల కోట్ల అప్పును తప్పించుకునేందుకే.. ఆ భవనాలు పూర్తి కావడం అబద్దం.. అక్కడ అధికారులు ఉండడం కూడా అబద్ధమే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2024 | 10:12 AM

Advertising
Advertising