Home » Railway News
అమరావతి రైల్వే లైన్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివా్సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు.
దానా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. 25న ఈ తీవ్ర తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ అప్రమత్తమైంది. 150కిపైగా ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.