ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఇంటి ముట్టడికి రైతుల యత్నం

ABN, First Publish Date - 2022-11-03T13:10:53+05:30

ఆదోనిలో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఆదోనిలో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. న్యాయం చేయాలని పత్తి మొక్కలతో ఎమ్మెల్యే ఇంటి ముందు రైతులు నిరసన చేపట్టారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సాయిప్రసాద్... వెంటనే వ్యవసాయ శాఖ ఏడీఏను పిలిచి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే విధంగా చూసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Updated Date - 2022-11-03T13:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising