ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vizag: విశాఖ భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల గల్లంతు

ABN, First Publish Date - 2022-11-18T17:32:04+05:30

విశాఖపట్నం (Visakhapatna) భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు (Students) గల్లంతు అయ్యారు.

విశాఖపట్నం భీమిలి బీచ్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖపట్నం (Visakhapatna) భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు (Students) గల్లంతు అయ్యారు. తగరపువలస అనిట్స్ కాలేజ్‌కి చెందిన సూర్య, సాయి గల్లంతు అయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు నేవీ, కోస్ట్ గార్డ్‌ సిబ్బంది తెలిపారు. బీచ్‌ దగ్గర గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బీచ్‌కు వెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతు అయ్యారు.

Updated Date - 2022-11-18T17:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising