ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Mainampally: బాసరలో ఎమ్మెల్యే మైనంపల్లిపై భూకబ్జా ఆరోపణలు

ABN, First Publish Date - 2022-12-27T12:19:43+05:30

బాసరలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై భూకబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: బాసరలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Malkajgiri MLA Mainampalli Hanmanth Rao)పై భూకబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ నాలుగు ఎకరాల భూమిని మైనంపల్లి సంబంధీకులు అక్రమించుకున్నారని రాజేశ్వర్ దేశాయ్ దంపతులు ఆందోళనకు దిగారు. పురుగుల మందు డబ్బాతో తహశీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు బైఠాయించి నిరసన చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు భూకబ్జా ఆరోపణలపై విచారణ చేపట్టారు.

Updated Date - 2022-12-27T12:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising