ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Minister: రోశయ్య ఆశీస్సులతోనే వేమూరు శాసనసభకు పోటీచేశా

ABN, First Publish Date - 2022-11-22T14:07:49+05:30

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆశీస్సులతోనే 2009లో వేమూరు శాసనసభకు పోటీచేసినట్లు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) ఆశీస్సులతోనే 2009లో వేమూరు శాసనసభకు పోటీచేసినట్లు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున (Meruga Nagarjuna) తెలిపారు. రోశయ్య (Former chiefminister of Joint Andhrapradesh) ప్రథమ వర్థంతి సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాటలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేరుగ మాట్లాడుతూ... రోశయ్య వేమూరు ప్రాంతంలో పుట్టడం తమ అదృష్టమన్నారు. డిసెంబరు 4న‌ వేమూరులో ఏపీ ప్రభుత్వం తరుపున సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. రోశయ్య ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని మంత్రి మేరుగ నాగార్జున (AP Minister)పేర్కొన్నారు.

Updated Date - 2022-11-22T14:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising