ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharath jodo yatra: కొత్తూరులో రాహుల్ పాదయాత్రకు విరామం

ABN, First Publish Date - 2022-10-31T10:54:23+05:30

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఆరో రోజు కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) భారత్ జోడో యాత్ర (Bharath jodo yatra) తెలంగాణలో ఆరో రోజు కొనసాగుతోంది. షాద్‌నగర్ నుండి కొత్తూరు వరకు 13 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగింది. కాగా... కొత్తూరు వద్ద పాదయాత్రకు విరామం ప్రకటించారు. విరామ సమయంలో రాహుల్ (AICC Leader) మీడియాతో మాట్లాడానున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభంకానుంది. శంషాబాద్ ముచ్చింతల వద్ద కార్నర్ మీటింగ్ జరుగనుంది. ఈ రోజు రాత్రి తుండుపల్లిలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు.

Updated Date - 2022-10-31T10:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising