ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మహబూబాబాద్‌లో దొంగల బీభత్సం

ABN, First Publish Date - 2022-12-27T09:24:29+05:30

జిల్లాలోని బయ్యారం మండలంలో దొంగల బీభత్సం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని బయ్యారం మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. లక్మీనరసింహపురం గ్రామంలో తాళం వేసిన ఇంట్లోకి దుండగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు 20 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును అపహరించారు. ఇంట్లోని బీరువాను ఎత్తుకెళ్లిన దుండగులు పంటపొలాల్లో పడేశారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-12-27T09:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising