ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Independence day: మచిలీపట్నంలో అంబరాన్నంటిన పంద్రగాస్ట్ వేడుకలు

ABN, First Publish Date - 2023-08-15T13:29:42+05:30

మచిలీపట్నంలో పంద్రాగస్ట్ వేడుకలు అంటరాన్ని అంటాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ జరిపారు.

కృష్ణా: మచిలీపట్నంలో పంద్రాగస్ట్ వేడుకలు అంటరాన్ని అంటాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ జరిపారు. పతాకావిష్కరణ అనంతరం సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనం ద్వారా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జాషువాతో కలిసి మంత్రి రోజా పెరేడ్‌ను పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ డా. అపరాజిత సింగ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక రాము, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-15T13:29:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising