Home » Andhrapradesh
Andhrapradesh: సమాజంలో అందరూ రూల్ ఆఫ్ లా పాటించాలని సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ మార్చిందని... మద్యం డిస్టలరీస్ను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. దీంతో పిచ్చి పిచ్చి బ్రాండ్లు తయారు చేస్తున్నారని..
దార్శనికులు ఉజ్వల భవిష్యత్కు, అభివృద్ధికి బాటలు వేస్తారు. సంపద, ఉపాధి చేకూరుస్తారు. నాయకుడికి ఇలాంటి లక్షణాలే ఉండాలి. అలాంటి నాయకుడే చంద్రబాబు. అదే విధ్వంసకారులు నాయకులైతే... కట్టడాలను కూల్చడం, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దోపిడీలతో అల్లకల్లోలం చేస్తారు. ఈ తరహా దమననీతి, ఫ్యూడల్ హింస లక్షణాలు పుష్కలంగా ఉన్న నాయకుడే జగన్మోహన్రెడ్డి.
ఎన్నికల తర్వాత దేశంలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. గురువారం విజయవాడలో విలేకరుల సమావేశంలో, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ అల్లూరి జిల్లా కూనవరంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ ఆయన మాట్లాడారు.
భారతదేశానికి స్వాతంత్య్రం రాకమునుపు ఎన్నికల ప్రచార పత్రాలు ఎలా ఉండేవి అనే దానికి ఫొటో సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక మునుపు మదరాసు శాసన నిర్మాణ సభకు వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు పోటీ చేసేవారు.
దాన విక్రయ దస్తావేజు టైటిల్తో మీ భూమి - నా హక్కు అనే ఎండ్ లైన్తో ఉన్న ఈ దస్తావేజు చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024వ సంవత్సరం మే నెల 13వ తేదీ. వ్రాసి ఇచ్చేవారు ఆంధ్రా ప్రజలు
‘‘నా ఎస్సీలు... నా ఎస్టీలు.. నా బీసీలు... నా మైనారిటీలు’’ అంటూ తానొక్కడినే పేదల పక్షపాతినని, ఊరూరా ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టే సీఎం జగన్, ఆచరణలో వారి పట్ల కా ఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
జగన్మోహన్రెడ్డి ముస్లింల ద్రోహి. ఆయన సీఎం అయ్యాక ముస్లింలకు ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయకపోగా ట్రిపుల్ తలాక్కు, బీజేపీ చేస్తున్న నల్ల చట్టాలకు మద్దతు పలికారు.
రాజమండ్రి రూరల్.. ఈ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గోదావరి ఒడ్డున, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీలతో నిండి ఉంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ దీని పరిధిలోని బొమ్మూరులోనే ఉంది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన రోడ్ షో యావత్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించేందుకే కేటాయించారు. మేమంతా సిద్ధం పేరిట కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం ఆయన పర్యటించారు. భైరవాన తిప్ప ప్రాజెక్టుకు కృష్ణాజలాల తరలింపు, 114 చెరువులకు నీరు వంటి గత ఎన్నికల హామీలను విస్మరించిన ఆయన.. ఈ ఎన్నికల్లో వాటి ప్రస్థావనే తేలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తారో కూడా చెప్పలేదు. ‘మీ బిడ్డ మంచి చేసి ఉంటే చేతులెత్తండి’ అని పదే పదే వైసీపీ ...
రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప లోక్సభ నియోజకవర్గం.. ఒకప్పుడు ఫ్యాక్షన్కు అడ్డా. కళలు, కవులు, ఖనిజాభివృద్ధి, మత సామరస్యానికి నిలయం.. తిరుమలేశుని కడప దేవునికడప..