ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kidnap: ధర్మవరంలో కిడ్నాప్ కలకలం

ABN, First Publish Date - 2023-09-30T11:06:36+05:30

జిల్లాలోని ధర్మవరంలో కిడ్నాప్ కలకలం రేగింది. వడ్డే పాపన్న@ వెంకటేష్ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు.

శ్రీసత్యసాయి: జిల్లాలోని ధర్మవరంలో కిడ్నాప్ కలకలం రేగింది. వడ్డే పాపన్న@ వెంకటేష్ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన పోలీసులు, స్థానికులు.. కదిరి టోల్ ప్లాజా వద్ద దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కిడ్నాపర్లు టోల్ ప్లాజా గేట్‌ను ఢీకొని మరీ పారిపోయారు. ఈ క్రమంలో జాకీర్ హుస్సేన్ అనే కిడ్నాపర్‌ను కారు నుంచి లాగేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీలతో పాపన్నను చెన్నైకి చెందిన దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌పై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2023-09-30T11:06:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising