ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: అనంతపురంజిల్లాలో చంద్రబాబు పర్యటన.. ప్రాజెక్టుల సందర్శన

ABN, First Publish Date - 2023-08-03T16:02:06+05:30

జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు దగ్గర నిలిచిపోయిన పనులను టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. చంద్రబాబును చూసేందుకు ప్రాజెక్టు దగ్గరకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు.

అనంతపురం: జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు దగ్గర నిలిచిపోయిన పనులను టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu) పరిశీలించారు. చంద్రబాబును చూసేందుకు ప్రాజెక్టు దగ్గరకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. కొండలు, గుట్టలు ఎక్కి మరీ చంద్రబాబు కోసం రెండు గంటల పాటు అన్నదాతలు ఎదురుచూశారు. సీఎం జగన్ చర్యల వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందని చంద్రబాబు ముందు కర్షకులు గోడు వెళ్లబుచ్చుకున్నారు. అనంతరం రాప్తాడు నియోజకవర్గం నుంచి కియా పరిశ్రమ దగ్గర చంద్రబాబు బయల్దేరి వెళ్లారు. కాసేపట్లో కియా పరిశ్రమ దగ్గర సెల్ఫీ దిగనున్నారు. చంద్రబాబు వల్లే ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి కియా పరిశ్రమ వచ్చింది.

Updated Date - 2023-08-03T16:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising