ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఇది వైద్యుల నిర్లక్ష్యమా? లేక ఇంకేమైనా జరిగిందా?

ABN, First Publish Date - 2023-04-19T13:58:07+05:30

నగర ప్రభుత్వఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ మహిళ ప్రసవంలో బిడ్డ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: నగర ప్రభుత్వఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ మహిళ ప్రసవంలో బిడ్డ మృతి చెందింది. పురిటి నొప్పులతో నిన్న ఆస్పత్రిలో చిత్తూరు టెలిఫోన్ కాలనీకి చెందిన షమీమ్ చేరారు. ఇవాళ ఉదయం 9 గంటలకు మగ బిడ్డకు షమీమ్ జన్మనిచ్చించి. ఐసీయూలో ఉంచిన బిడ్డ చనిపోయినట్లు వైద్య సిబ్బంది. తల్లికి అప్పగించిండం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందినట్లు బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై మెడికల్ సూపర్డెంట్ విచారణ జరుపుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితుల కుటుంబీకులు, బంధువులు వాపోతున్నారు.

Updated Date - 2023-04-19T13:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising