ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirupati: శ్రీవారి సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్

ABN, First Publish Date - 2023-10-08T08:01:12+05:30

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్‌ నుంచి భక్తులను పంపుతున్నారు.

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్‌ (Direct Que Line) నుంచి భక్తులను పంపుతున్నారు. స్వామివారి సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. కాగా నిన్న శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం (Kanipakam)లో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పుష్ప పల్లకి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ ఊరేగింపును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్త జన సందోహంతో కాణిపాకం పురవీధులు కిటకిటలాడుతున్నాయి.

Updated Date - 2023-10-08T08:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising