ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: పుంగనూరులో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-12-01T11:15:16+05:30

Andhrapradesh: జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు తమ భూములు ఇవ్వమని గోపిశెట్టిపల్లె రైతులు వెల్లడించారు.

చిత్తూరు: జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు తమ భూములు ఇవ్వమని గోపిశెట్టిపల్లె రైతులు వెల్లడించారు. దీంతో గోపిశెట్టిపల్లెను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. ఈరోజు (శుక్రవారం) పెప్పర్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రతినిధులు పుంగనూరుకు రానున్నారు. అయితే భూములు ఇచ్చేందుకు గోపిశెట్టిపల్లె రైతులు అంగీకరించకపోవడంతో గ్రామంలోకి భారీగా పోలీసులు మోహరించారు. పుంగనూరుకు రాకుండా గోపిశెట్టిపల్లె గ్రామస్తులను పోలీసులు నిర్బంధించారు. పోలీసుల తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-12-01T11:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising