ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆళ్ళగడ్డ వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గ విభేదాలు

ABN, First Publish Date - 2023-08-21T13:40:06+05:30

ఆళ్ళగడ్డ వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీలో అధికార పార్టీకి చెందిన నలుగురు వార్డు సభ్యులు రాజీనామా చేశారు. వార్డు సభ్యులు సుబ్బలక్ష్మమ్మ, అనూరాధ, సుధారాణి, స్వర్ణలత రాజీనామా పత్రాలను ఎంపీడీవో మహబూబ్ దోలాకు అందజేశారు.

నంద్యాల : ఆళ్ళగడ్డ వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీలో అధికార పార్టీకి చెందిన నలుగురు వార్డు సభ్యులు రాజీనామా చేశారు. వార్డు సభ్యులు సుబ్బలక్ష్మమ్మ, అనూరాధ, సుధారాణి, స్వర్ణలత రాజీనామా పత్రాలను ఎంపీడీవో మహబూబ్ దోలాకు అందజేశారు. పంచాయితీ ఉప ఎన్నికలు జరిగిన మూడు రోజులకే వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మరో వర్గంతో కలిసి ఉండలేకనే నలుగురు రాజీనామా చేసినట్లుగా చర్చ జరుగుతోంది. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు... మీడియాకు నలుగురు వార్డు సభ్యులు తెలిపారు.

Updated Date - 2023-08-21T13:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising