ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Farmer family: న్యాయం కోసం వైసీపీ సానుభూతి కుటుంబం ఆందోళన

ABN, First Publish Date - 2023-02-28T13:15:07+05:30

న్యాయం చేయాలంటూ ఓ రైతు కుటుంబం పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టింది. దాచేపల్లి మండలం తంగెడ భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట రైతు కుటుంబం బైఠాయించింది

వైసీపీ సానుభూతి కుటుంబం ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పల్నాడు: న్యాయం చేయాలంటూ ఓ రైతు కుటుంబం పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టింది. దాచేపల్లి మండలం తంగెడ భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట రైతు కుటుంబం బైఠాయించింది. తమ పొలాలకు వెళ్లే దారి భవ్య ఫ్యాక్టరీ వాళ్లు ఆక్రమించారని ఆరోపించారు. తమ కుటుంబం వైసీపీ గెలుపు కోసం ఎంతో కృషి చేసిందని తెలిపారు. కబ్జాకు గురైన పొలం సమస్యపై గురజాల ఎమ్మెల్యేను కలిసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కనీసం తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాసు-భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి తొత్తుగా మారారని ఆరోపించారు. అలాగే తాడేపల్లి పెద్దల దగ్గరకు కూడా తన పొలం సమస్య తీసుకువెళ్లినట్లు తెలిపారు. తమకు న్యాయం జరగకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి చేస్తామని రైతు కుటుంబం హెచ్చరించింది.

Updated Date - 2023-02-28T13:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!