ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayesha Meera: ఆయేషామీరా తల్లిదండ్రుల్ని ప్రశ్నించిన సీబీఐ అధికారులు

ABN, First Publish Date - 2023-09-18T07:29:31+05:30

తెనాలిలో సీబీఐ అధికారులు ప్రత్యక్షమయ్యారు. సీబీఐ అధికారులు ఆయేషామీరా ఇంటికి వచ్చారు. ఆయేషామీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషాతో కేసుకు సంబంధించిన

గుంటూరు: తెనాలిలో సీబీఐ అధికారులు ప్రత్యక్షమయ్యారు. సీబీఐ అధికారులు ఆయేషామీరా (Ayesha Meera) ఇంటికి వచ్చారు. ఆయేషామీరా తల్లిదండ్రులు (Ayesha Meera parents) శంషాద్ బేగం, బాషాతో కేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయేషామీరా తల్లి శంషాద్ బేగం అధికారుల తీరుపై మండిపడ్డారు. కేసును ఇంకెన్ని సంవత్సరాలు సాగదీస్తారని ప్రశ్నించారు. మేం బాధితులమా? లేక నిందితులమా? అంటూ నిలదీశారు. మతపెద్దలను కాదని కుమార్తె సమాధి తవ్వేందుకు అంగీకరించామని వాపోయారు. తీసుకెళ్లిన శరీర భాగాలు ఎందుకు అప్పగించలేదని శంషాద్ బేగం ప్రశ్నించారు.

Updated Date - 2023-09-18T07:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising