ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: జగన్‌కు గుడివాడ దళిత మహిళ పిండ ప్రదానం....

ABN, First Publish Date - 2023-11-06T16:26:52+05:30

సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గుడివాడ దళిత మహిళ పిండ ప్రదానం కలకలం రేపుతోంది.

కృష్ణా జిల్లా: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy) గుడివాడ దళిత మహిళ పిండ ప్రదానం కలకలం రేపుతోంది. దళితులపై మూత్ర విసర్జన చేస్తున్నా పట్టించుకోని సీఎం జగన్మోహన్ రెడ్డికి పశువుల అశుద్ధంతో దళిత మహిళ పిండ ప్రదానం చేసింది. దళిత మహిళా నేత అసిలేటి నిర్మల గుడివాడ పెద్ద కాలవ సెంటర్లో సీఎం జగన్ ఫ్లెక్స్‌కి చెప్పుల దండ వేసి పిండ ప్రదానం చేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి, దళితుల సోదరుడుగా, మేనమామగా, బిడ్డగా చచ్చిపోయాడని ఈ సందర్భంగా దళిత మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో దళితులపై యదేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని.. దళిత బిడ్డని చెప్పుకుంటున్నజగన్ రెడ్డి, తమపై జరుగుతున్న దాడులను కనీసం ఖండించలేకపోతున్నారంటూ దళిత మహిళ అసిలేటి నిర్మల మండిపడింది.

Updated Date - 2023-11-06T16:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising