ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Rajini: వైద్య సేవలను పేదల వద్దకు తీసుకువెళ్లాం..రూ.600 కోట్లతో కేజీహెచ్ అభివృద్ధికి నిధులు

ABN, First Publish Date - 2023-10-27T19:57:43+05:30

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలక్ష్యంతో వైద్య సేవలను పేదల వద్దకు తీసుకువెళ్లామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.

విశాఖపట్నం: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలక్ష్యంతో వైద్య సేవలను పేదల వద్దకు తీసుకువెళ్లామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.


"మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల కోసం రూ. 246 కోట్లు ఖర్చు పెడతాం. వైఎస్సార్ హెల్త్ కేర్ ఫెసిలిటిసీని విస్తృతంగా తీసుకువస్తున్నాం. రూ. 600 కోట్లతో కేజీహెచ్ అభివృద్దికి నిధులు కేటాయిస్తాం." అని మంత్రి విడదల రజని చెప్పారు.

Updated Date - 2023-10-27T19:58:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising