ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhuvaneshwari: రాజధానిపై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-10-03T15:40:24+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తనను పరామర్శించేందుకు వచ్చిన అమరావతి రైతులతో నారా భువనేశ్వరి ముచ్చటించారు. అమరావతి రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. రైతుల త్యాగాలు వృధా కావన్నారు. ప్రభుత్వం అడ్డదారిలో వస్తోందని.. మనం ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కోవాలని సూచించారు. క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు తమకు కొండంత ధైర్యాన్ని ఇస్తోందన్నారు. ఓట్ల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని... అదే మన ఆయుధమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-03T15:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising