ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kotamreddy Sridhar Reddy : రైతులు నీటి కోసం వస్తే మీకొచ్చిన ఇబ్బందేంటి?:

ABN, First Publish Date - 2023-11-14T12:52:23+05:30

సోమశిల జలాశయంలో 40 టీఎంసీల నీరు అక్రమంగా తరలిపోయిందని.. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఐఏబీ సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. రైతులు నీటి కోసం వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. రైతులని పోలీసులు అడ్డుకుని నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. రూరల్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలని వెంటనే పరిష్కరించాలన్నారు.

నెల్లూరు : సోమశిల జలాశయంలో 40 టీఎంసీల నీరు అక్రమంగా తరలిపోయిందని.. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఐఏబీ సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. రైతులు నీటి కోసం వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. రైతులని పోలీసులు అడ్డుకుని నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. రూరల్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలని వెంటనే పరిష్కరించాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-14T12:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising