ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srikakulam: సభ్యులు మినహా ఎవరూ కూర్చోకూడని జడ్పీ సమావేశంలో...

ABN, First Publish Date - 2023-04-09T15:57:36+05:30

శ్రీకాకుళం: ఆయన ఓ కీలక నేత కుమారుడు.. అతనికి ఏ పదవీ లేదు.. అయితేనేం శ్రీకాకుళం జిల్లా సర్వసభ్య సమావేశంలో ప్రత్యక్షమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీకాకుళం: ఆయన ఓ కీలక నేత కుమారుడు.. అతనికి ఏ పదవీ లేదు.. అయితేనేం శ్రీకాకుళం జిల్లా సర్వసభ్య సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. తండ్రి వేదికపై ఉంటే .. కుమారుడు జడ్పీ సభ్యుల మధ్య కూర్చున్నాడు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Seetaram) కుమారుడు చిరంజీవి నాగ్ (Chiranjeevi Nag) హంగామా చేశాడు. సభ్యులు మినహా ఎవరూ కూర్చోకూడని జడ్పీ సమావేశంలో సభ్యులతో పాటు నాగ్ కూర్చున్నాడు. సభ్యులు, అధికారులకు మాత్రమే ఆహ్వానం ఉన్న సమావేశంలో నాగ్ ముందు వరుసలో కూర్చోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారపార్టీ కీలకనేత కుమారుడు కావడంతో జడ్పీ అధికారులు సయితం సభ్యులతో సమావేశమైన ప్రొటోకాల్ ఇచ్చేశారు.

Updated Date - 2023-04-09T15:57:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising