ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srikakulam Dist.: మందసలో ఉద్రిక్తత..

ABN, First Publish Date - 2023-05-09T16:29:55+05:30

శ్రీకాకుళం జిల్లా: మందసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ (TDP) సానుభూతిపరుల షాపులను అధికారులు తొలగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం జిల్లా: మందసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ (TDP) సానుభూతిపరుల షాపులను అధికారులు తొలగించారు. దేవాదాయశాఖ భూముల్లో అక్రమంగా షాపులు నిర్వహించారంటూ అధికారులు తొలగింపుకు సిద్ధమవడంతో వివాదం నెలకొంది. అధికారుల తీరుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ (Ex MLA Goutu Shivaji) ఆందోళన చేపట్టారు. స్థానిక టీడీపీ నేత ప్రకాష్ (Prakash), పాణిగ్రహి (Panigrahi) పదేళ్ల క్రితం విష్ణు ఆలయం సమీపంలో దుకాణాలు నిర్మించారు. నాటి నుంచి దేవాదాయ శాఖకు పన్నులు చెల్లిస్తున్నారు. దీనిపై గతంలో వివాదం చెలరేగడంతో కోర్టు స్టే (Stay the Court) ఇచ్చింది.

అయితే మంత్రి అప్పలరాజు (Minister Appala Raju) మాత్రం టీడీపీ సానుభూతిపరుల షాపులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆలయం వద్ద ఇరు పార్టీల నేతలు బాహా బాహికి దిగారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నడుమ అధికారులు మరో టీడీపీ కార్యకర్త ఇంటి ముందు షెడ్డు తొలగించారు. మంత్రి అప్పలరాజు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేతలు (TDP Leaders) మండిపడుతున్నారు.

Updated Date - 2023-05-09T16:29:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising