ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: వైసీపీలో చేరాలంటూ టీడీపీ సర్పంచ్‌ను బెదిరించడం దుర్మార్గం

ABN, First Publish Date - 2023-06-30T09:20:41+05:30

తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరండంటూ టీడీపీ సర్పంచి కొండా పురుషోత్తంను మారణాయుధాలతో బెదిరించటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరండంటూ టీడీపీ సర్పంచి కొండా పురుషోత్తంను మారణాయుధాలతో బెదిరించటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) మండిపడ్డారు. మంత్రి గుమ్మనూరు జయరాం (Minister Gummanuru Jayaram) వేధింపులు తట్టుకోలేక సర్పంచ్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు అంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుందన్నారు. శాంతి భద్రతలు బాగున్నాయంటూ కితాబులిచ్చే డీజీపీకి ఈ విషయం కనిపించట్లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగిన మంత్రి గుమ్మనూరు సోదరుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచులను వేధిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంను భర్త రఫ్ చేయాలన్నారు. పురుషోత్తంకు ఏదైనా జరిగితే డీజీపీదే బాధ్యత అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-30T09:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising