ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lokesh: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై లోకేష్ దిగ్భ్రాంతి

ABN, Publish Date - Dec 15 , 2023 | 03:09 PM

Andhrapradesh: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమరావతి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. శాసనమండలిలో వినిపించే ప్రజల గొంతు మూగబోయిందన్నారు. ఉపాధ్యాయుల హక్కుల పోరాటయోధుడు షేక్ సాబ్జీకి నివాళులర్పిస్తున్నానని.. వారి కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Updated Date - Dec 15 , 2023 | 03:09 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising