ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu petition: సుప్రీంకోర్టులో విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా..

ABN, First Publish Date - 2023-10-13T13:34:01+05:30

ఫైబర్ నెట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్‌ విచారణ సందర్బంగా ఫైబర్ నెట్ కేసునూ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది.

న్యూఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్‌ విచారణ సందర్బంగా ఫైబర్ నెట్ కేసునూ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది.


కాగా.. ఫైబర్‌నెట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రూ, అభిషేక్ మను సింఘ్వి వాదిస్తున్నారు. ఇక సీఐడీ (ఏపీ ప్రభుత్వం) తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్, నిరంజన్ రెడ్డి, తదితరులు వాదనలు వినిపిస్తున్నారు.

Updated Date - 2023-10-13T14:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising