ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Janasena: రుషికొండ విధ్వంసంపై హైకోర్టులో జనసేన పిటీషన్

ABN, First Publish Date - 2023-11-29T15:30:38+05:30

రుషికొండ ( Rushikonda ) విధ్వంసంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) లో జనసేన ( Janasena ) కార్పొరేటర్, మూర్తి యాదవ్ పిటీషన్ వేశారు. విశాఖపట్నంలో రుషికొండ ఒక పర్యాటక ప్రాంతమని దానిని విధ్వంసం చేస్తున్నారని పిటీషన్‌లో తెలిపారు.

అమరావతి: రుషికొండ ( Rushikonda ) విధ్వంసంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) లో జనసేన ( Janasena ) కార్పొరేటర్, మూర్తి యాదవ్ పిటీషన్ వేశారు. విశాఖపట్నంలో రుషికొండ ఒక పర్యాటక ప్రాంతమని దానిని విధ్వంసం చేస్తున్నారని పిటీషన్‌లో తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ మొదటి వారంలో 5 కమిటీ సభ్యులు పర్యటిస్తారని ఆ అధికారులకు జనసేన పార్టీ తరఫున నివేదిక అందజేమన్నారు. దీనిపై తదుపరిను విచారణ డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేశారని చెప్పారు.

Updated Date - 2023-11-29T15:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising