ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP MLA: జీజీహెచ్‌లో విద్యుత్ షాక్‌కు గురైన చిన్నారులను పరామర్శించిన బొల్లా బ్రహ్మనాయుడు

ABN, First Publish Date - 2023-12-02T20:17:26+05:30

జీజీహెచ్‌లో విద్యుత్ షాక్‌కు గురై చికిత్స పొందుతున్న వినుకొండ‌కు చెందిన ముగ్గురు చిన్నారులను వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు.

గుంటూరు జిల్లా: జీజీహెచ్‌లో విద్యుత్ షాక్‌కు గురై చికిత్స పొందుతున్న వినుకొండ‌కు చెందిన ముగ్గురు చిన్నారులను వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు.

"చికిత్స పొందుతున్న చిన్నారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాం. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను సీఎం జగన్ ఆదేశించారు. అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం చెప్పారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది." అని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తెలిపారు.

Updated Date - 2023-12-02T20:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising