ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ballari: జగన్‌రెడ్డికి వినిపించేలా మోత మోగిద్దాం...

ABN, First Publish Date - 2023-10-01T10:54:09+05:30

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి(Andhra Pradesh Chief Minister Jagan Reddy)కి వినిపించేలా మోత మోగిద్దామని పలువురు టీడీపీ

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి(Andhra Pradesh Chief Minister Jagan Reddy)కి వినిపించేలా మోత మోగిద్దామని పలువురు టీడీపీ అభిమానులు పేర్కొన్నారు. ‘మోత మోగిద్దాం’ కార్యాక్రమంలో భాగంగా బళ్లారి, సిరుగుప్ప, సింధనూరు, గంగావతి, కంప్లి, విజయనగర, హగరిబొమ్మనహళ్‌, కారటగి, మన్వి, మస్కి, గాంధీనగర్‌, శ్రీరామనగర్‌ తదితర ప్రాంతాల్లో చంద్రబాబుకు మద్దతుగా ప్రవాసాంధ్రులు, టీడీపీ అభిమానులు మోత మోగించారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.15 మధ్యలో వారికి అందుబాటులో ఉన్న పరికరాలు మోగిస్తూ చంద్రబాబుకు మద్దతి తెలిపారు. మహిళలు, యువకులు, రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు వారికి అందుబాటులో ఉండే ప్లేట్లు, బెలూన్లు, ఇతర పరికరాలతో శబ్దం చేశారు. బళ్లారి సుధా సర్కిల్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని పీపీలు ఊదుతూ శబ్దం చేశారు. జగన్‌ బాబూ చూడు మోత అంటూ నినాదాలు చేశారు. మరి కొందరు ఇళ్లలోనే ప్లేట్లు వాయించారు.

Updated Date - 2023-10-01T10:54:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising