ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ED inspections: మంత్రి స్నేహితుడి ఇంట్లో ముగిసిన ఈడీ తనిఖీలు

ABN, First Publish Date - 2023-08-06T08:29:50+05:30

దిండుగల్‌ జిల్లా వేడచందూరులో నివసిస్తున్న మంత్రి సెంథిల్‌బాలాజీ(Minister Senthilbalaji) స్నేహితుడు సామినాథన్‌

- రూ.25 లక్షలు స్వాధీనం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దిండుగల్‌ జిల్లా వేడచందూరులో నివసిస్తున్న మంత్రి సెంథిల్‌బాలాజీ(Minister Senthilbalaji) స్నేహితుడు సామినాథన్‌ నివాసంలో రెండు రోజులపాటు సాగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల తనిఖీలు ముగిశాయి. ఆ తనిఖీల్లో లభించిన సమాచారం ఆధారంగా నామక్కల్‌ జిల్లా పరమత్తివేలూరు చక్కార్‌నగర్‌ రాజాజీ వీధిలో నివసిస్తున్న పారిశ్రామికవేత్త టయర్‌కడై మణి అలియాస్‌ కాళియప్పన్‌ నివాసగృహంలో ఈడీ అధికారులు శుక్రవారం నుంచి శనివారం వేకువజాము వరకు నిర్విరామంగా తనిఖీలు జరిపి లెక్కల్లో లేని రూ. 22 లక్షలు, స్థిరాస్థులకు సంబంధించిన 60 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-08-06T08:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising