ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Govt: ఉద్యోగులకు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అందరికీ దీపావళి బోనస్‌.. ఎంతంటే...

ABN, First Publish Date - 2023-10-27T11:24:43+05:30

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి(Chief Minister N. Rangaswamy) దీపావళి బోనస్‌ ప్రకటించారు. గ్రూప్‌-బి, సి విభాగాల ఉద్యోగులకు రూ.6,908, తాత్కాలిక ఉద్యోగులకు రూ.1,384 దీపావళి బోనస్‌గా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పుదుచ్చేరి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 18 వేల మంది, రోజువారీ కూలీలు సహా 5 వేల మందికి పైగా లబ్ధి పొందనున్నారు. దీపావళి బోనస్‌ కోసం రాష్ట్రప్రభుత్వం రూ.13 వేల కోట్లు కేటాయించడం గమనార్హం.

Updated Date - 2023-11-03T01:49:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising