ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raebareli: స్మృతి ఇరానీ పర్యటనలో భద్రతా లోపం..

ABN, First Publish Date - 2023-06-09T19:01:50+05:30

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారంనాడు రాయబరేలిలో జరిపిన పర్యటనలో భద్రతా లోపం టుచేసుకుంది. ఆమె కాన్వాయ్‌ ముందుకు ఒక వ్యక్తి దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయబరేలి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) శుక్రవారంనాడు రాయబరేలి (Raebareli)లో జరిపిన పర్యటనలో భద్రతా లోపం (Security Lapse) చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ పర్యటిస్తుండగా ఆమె కాన్వాయ్‌ ముందుకు ఒక వ్యక్తి దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.

కాన్వాయ్‌ ముందుకు దూకిన వ్యక్తి పేరు ధీరేంద్ర సింగ్‌ అని, నగర పంచాయత్‌‌లో పనిచేస్తున్న ఆ వ్యక్తి గత మే 5న ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురయ్యాడని తెలుస్తోంది. కాన్వాయ్‌కు అడ్డుపడిన అతనికి వెంటనే మెడికల్ చెకప్‌ చేయించమని స్మృతి ఇరానీ అధికారులను ఆదేశించారు. పరష్‌దేపూర్ నగర్ పంచాయత్‌లో పనిచేసే 14 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఇటీవల తొలగించగా, వారిలో ధీరేంద్ర సింగ్ కూడా ఉన్నాడని చెబుతున్నారు.

Updated Date - 2023-06-09T19:01:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising