ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Kanimozhi: ఎంపీ కనిమొళి సారథ్యంలో రేపు ఆందోళన

ABN, First Publish Date - 2023-07-22T08:17:03+05:30

మణిపూర్‌లో కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలను ఖండిస్తూ డీఎంకే మహిళా విభాగం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మణిపూర్‌లో కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలను ఖండిస్తూ డీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈనెల 23న నగరంలో ధర్నా నిర్వహించనున్నారు. ఈధర్నాకు మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎంపీ కనిమొళి(MP Kanimozhi) నాయకత్వం వహించనున్నారు. ఈ మేరకు డీఎంకే శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన జారీ చేసింది.

Updated Date - 2023-07-22T08:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising