ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Price of movie tickets: సినిమా టిక్కెట్ల ధరల పెంపు.. జీవో విడుదల చేసిన సర్కారు

ABN, First Publish Date - 2023-11-10T11:11:48+05:30

తమ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ పుదుచ్చేరి ప్రభుత్వం(Puducherry Govt) బుధవారం రాత్రి జీవో విడుదల

పుదుచ్చేరి: తమ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ పుదుచ్చేరి ప్రభుత్వం(Puducherry Govt) బుధవారం రాత్రి జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఫస్ట్‌క్లాస్‌ టిక్కెట్‌పై రూ.30 మేర పెంచింది. ఈ విషయంపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా పెంచిన ధరల ప్రకారం.. ఇప్పటివరకు సినిమా థియేటర్లలో రూ.150 విక్రయించే బాల్కనీ టిక్కెట్‌ ధర రూ. 170కు పెంచారు. రూ.100 ఫస్ట్‌క్లాస్‌ టిక్కెట్‌ ధర రూ.130గాను, సెకండ్‌ క్లాస్‌ టిక్కెట్‌ ధర రూ.70 నుంచి రూ.100, థర్డ్‌ క్లాస్‌ టిక్కెట్‌ ధర రూ.50 నుంచి రూ.60కి పెంచారు. థియేటర్లలో బాక్స్‌ టిక్కెట్‌ ధరను రూ.160 నుంచి రూ.180కు పెంచారు. మాల్స్‌లోని మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ఎలైట్‌, బాల్కనీ, డీలక్స్‌ ధరను రూ.170గా, ప్రీమియం టిక్కెట్‌ ధరను రూ.130గా చేశారు.

Updated Date - 2023-11-10T11:11:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising