ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tomatoes: తాంబూలం పళ్లెంలో టమోటాలు

ABN, First Publish Date - 2023-08-11T08:55:29+05:30

మదురైలో ఈనెల 20వ తేది అన్నాడీఎంకే(AIADMK) మహానాడు జరగనుంది. సదస్సును విజయవంతం చేసేలా ఇప్పటికే పలురకాల ప్రచారాలు

- ప్రజలకు ఆహ్వానాలు అందించిన అన్నాడీఎంకే

పెరంబూర్‌(చెన్నై): మదురైలో ఈనెల 20వ తేది అన్నాడీఎంకే(AIADMK) మహానాడు జరగనుంది. సదస్సును విజయవంతం చేసేలా ఇప్పటికే పలురకాల ప్రచారాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, దిండుగల్‌(Dindugal) జిల్లా పళనిలో బుధవారం సాయంత్రం అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే నత్తం విశ్వనాథన్‌, మహానాడుకు హాజరుకావాలని ప్రజలకు వినూత్నంగా ఆహ్వానలేఖ అందజేశారు. సాధారణంగా శుభకార్యానికి ప్రముఖులు, బంధువులను ఆహ్వాన లేఖ తాంబూళం పళ్లెంలో ఉచి తమలపాకులు, వక్క, ఆపిల్‌, ఆరెంజ్‌, అరటి పండ్లు తదితరాలతో అందిస్తుంటారు. కానీ, అన్నాడీఎంకే మహానాడుకు రావాలని పళ్లెంలో తమల పాకులు, వక్క, కిలో టమోటా(Tomato)లతో పాటు ఆహ్వాన లేఖను అందజేశారు.

Updated Date - 2023-08-11T09:03:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising