ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T20 IND VS WI : టీమిండియాకు వెస్టిండీస్‌ షాక్‌.. పోరాడి ఓడిన భారత్

ABN, First Publish Date - 2023-08-04T00:20:02+05:30

ఉత్కఠంగా సాగిన T20లో ఇండియా(India) ఓడిపోయింది. వెస్టిండీస్‌(West Indies) సునాయాసంగా గెలిచి టీమిండియా(Team India) గెలుపును దెబ్బకొట్టింది.

ట్రినిడాడ్: ఉత్కంఠంగా సాగిన T20లో ఇండియా(India) ఓడిపోయింది. వెస్టిండీస్‌(West Indies) సునాయాసంగా గెలిచి టీమిండియా(Team India) గెలుపును దెబ్బకొట్టింది. T20లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో భారత్‌ విండీస్‌తో పోరాడింది. టీమిండియా పోరాడిన కూడా ఫలితం తేడా కొట్టింది. తొలి టీ20లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 150 పరుగుల లక్ష్యంతో ఓరిలోకి దిగిన ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ(Tilak Verma)(39) మినహా మిగతావారు విఫలమయ్యారు. వెస్టిండీస్‌ బౌలర్లలో మెకాయ్‌, హోల్డర్‌, షెఫర్డ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, చాహల్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

Updated Date - 2023-08-04T00:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising