ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Elections: కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీ వేణుగోపాల్ జూమ్ మీటింగ్

ABN, First Publish Date - 2023-11-28T12:15:58+05:30

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు, నియోజకవర్గ అబ్జర్వర్‌లతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం జూమ్‌లో సమావేశమయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు, నియోజకవర్గ అబ్జర్వర్‌లతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (AICC General Secretary KC Venugopal) మంగళవారం జూమ్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌కు పాజిటివ్ వేవ్ నడుస్తుందని, కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతో పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు అన్ని వర్గాల మద్దతు ఉందని జూమ్‌లో కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-28T12:19:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising