ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Elections: మహబూబాబాద్‌లో వెరైటీ పోలింగ్ కేంద్రం

ABN, First Publish Date - 2023-11-30T08:43:37+05:30

Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

మహబూబాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గురువారం ఉదయం పోలింగ్ (Telangana Elections) ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే జిల్లాలోని సీరోల్ మండలం కాంపెల్లిలో వెరైటీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. డప్పు చప్పుల్లతో మహిళలు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. వెరైటీ పోలింగ్ కేంద్రంపై ఓటర్లు ఆసక్తికనబరుస్తున్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-30T10:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising