ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Etala Rajender: బీసీ బంధు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే

ABN, First Publish Date - 2023-08-29T18:10:26+05:30

బీసీ బంధును సీఎం కేసీఆర్(cm kcr) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే తెచ్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు.

బోయినపల్లి: బీసీ బంధును సీఎం కేసీఆర్(cm kcr) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే తెచ్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. మంగళవారం నాడుబీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఉన్నప్పటికీ.. కేసీఆర్ దాన్ని చెత్తబుట్టలో వేశారని మండిపడ్డారు. ఎంబీసీ కోసం పెట్టిన నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రైతు బంధులు ప్రకటించి పాలభిషేకం చేయించుకోవడం కాదు. వారి బతుకుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. ఎన్నికల కోసం అలవికానీ హామీలు ఇవ్వవద్దని హితవు పలికారు. కేసీఆర్ పోటీచేసే స్థానాల్లో బీజేపీ బలమైన అభ్యర్థులను నిలబెడుతుందని చెప్పారు.కేసీఆర్‌ను ఓడించి తీరుతామని ఈటల రాజేందర్ చెప్పారు.

Updated Date - 2023-08-29T18:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising