ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy : కేబినెట్ భేటీకి కిషన్ రెడ్డి డుమ్మా.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా?

ABN, First Publish Date - 2023-07-05T11:26:40+05:30

కేబినెట్ బేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని.. అందుకే కేబినెట్ భేటీకి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. అయితే అనారోగ్య కారణాల వల్లనే కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారని అధికారులు అంటున్నారు. కిషన్ రెడ్డిని మంత్రి వర్గంలో కొనసాగించడంపై సస్పెన్స్ నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : కేబినెట్ బేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని.. అందుకే కేబినెట్ భేటీకి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. అయితే అనారోగ్య కారణాల వల్లనే కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారని అధికారులు అంటున్నారు. కిషన్ రెడ్డిని మంత్రి వర్గంలో కొనసాగించడంపై సస్పెన్స్ నెలకొంది. సాయంత్రానికి మరికొంత మంది మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నిన్న కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్‌గా పార్టీ అధిష్టానం నియమించింది. బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన అనంతరం ఆయన మీడియా ముందుకు ఇప్పటి వరకూ గమనార్హం. మీడియాతో మాట్లాడటానికి కూడా ఆయన నిరాకరిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలోని ఉండి కూడా ఆయన కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. సాయంత్రం కిషన్ రెడ్డి బాటలోనే మరికొందరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

Updated Date - 2023-07-05T11:33:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising