కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Khera : సీడబ్ల్యూసీ సమవేశాల్లో కీలకమైన అంశాలను చర్చిస్తాం

ABN, First Publish Date - 2023-09-16T12:19:07+05:30

ఇండియా ప్రజలంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారని సీడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. నేడు తాజ్ కృష్ణ వద్ద పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని అన్నారు

Pawan Khera : సీడబ్ల్యూసీ సమవేశాల్లో కీలకమైన అంశాలను చర్చిస్తాం

హైదరాబాద్ : ఇండియా ప్రజలంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారని సీడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. నేడు తాజ్ కృష్ణ వద్ద పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని అన్నారు. రాహుల్ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిని కూడా ఎన్నికల ద్వారానే ఎన్నుకుంటామన్నారు. సీడబ్ల్యూసీ సమవేశాల్లో కీలకమైన అంశాలను చర్చిస్తామన్నారు. తాము ఏ జర్నలిస్ట్‌నీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదన్నారు. విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళని దూరం పెట్టాలని అనుకున్నామన్నారు. తాము చేసేది తప్పని భావించిన వాళ్లని మళ్లీ అక్కున చేర్చుకుంటామని పవన్ ఖేరా అన్నారు.

Updated Date - 2023-09-16T12:19:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising